వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాపార సంస్థలు ఏఐ సాంకేతికతను వాడుతూ తమ సొంత ప్రొప్రైటరీ డేటాను ఇతరుల చేతుల్లో పెడుతున్నారని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హెచ్చరించారు. భారీ రుసుములు చెల్లిస్తూనే తమ డేటాను అందిస్తున్నారని పేర్కొన్నారు.
దీనిని ‘రివర్స్ ఇన్ఫర్మేషన్ పారడాక్స్’గా అభివర్ణించిన ఆయన, ఆర్థికవేత్త కెన్నెత్ ఆరో సిద్ధాంతాన్ని ఈ సందర్భంగా 'ఎక్స్'లో ప్రస్తావించారు.
Comments
Loading comments...

