వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్-యూఎస్ వాణిజ్య ఒప్పందంపై చర్చలు

అమెరికాతో కుదిరే వాణిజ్య ఒప్పందం ద్వారా 'సెక్షన్ 301' విచారణలతో సహా ద్వైపాక్షిక సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. కొత్త సుంకాలు రాకుండా శాశ్వత మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం బలవంతపు శ్రమ, మిగులు ఉత్పాదకతపై అమెరికా విచారణలు జరుపుతోంది. దీనికింద భారత్పై 12.5% అదనపు పన్ను విధించే ప్రతిపాదన ఉండగా, తగిన ఆధారాలు లేవని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.
Comments
Loading comments...