Back to feed
ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించండి
Harika Jun 19, 2026 10:25 AM హన్మకొండ 7 viewsabout 3 hours ago

పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ నేతృత్వంలో హనుమకొండలోని పాఠశాలల్లో సర్వే నిర్వహించారు. ఉపాధ్యాయుల కొరత, మరుగుదొడ్ల అసౌకర్యం, పాఠశాల ప్రాంగణాల్లో నీరు నిలవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
అధికారులు వెంటనే స్పందించి ఈ మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని మర్రి మహేష్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...



