Back to feed
సంధ్య థియేటర్ తొక్కిసలాట
Harika Jun 19, 2026 9:22 AM అల్ ఇండియా 2 viewsabout 4 hours ago

సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఆయనను 11వ నిందితుడిగా పేర్కొన్న పోలీసులు, సోమవారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు.
2024 డిసెంబర్లో ‘పుష్ప 2’ ప్రీమియర్ సందర్భంగా జరిగిన ఈ దుర్ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీనిపై విచారణను పోలీసులు వేగవంతం చేశారు.
Comments
Loading comments...



