వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారంపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 15 శాతానికి పెంచడంతో, దుబాయ్ నుండి భారత్కు పసిడి దిగుమతులు భారీగా పెరగనున్నాయని జీటీఆర్ఐ వెల్లడించింది. భారత్-యూఏఈ ఒప్పందం ప్రకారం, దుబాయ్ నుండి వచ్చే బంగారంపై ఒక శాతం తక్కువ సుంకం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
ఈ వ్యత్యాసం కారణంగా వ్యాపారులు దుబాయ్ రూట్ను ఎంచుకునే అవకాశం ఉంది. 2027 నాటికి ఈ దిగుమతులు 200 టన్నులకు చేరుతాయని అంచనా.
Comments
Loading comments...

