Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

శివాజీగా రిషబ్‌.. రెండు భాగాలుగా

Aarti Singh Jun 19, 2026 9:36 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
శివాజీగా రిషబ్‌.. రెండు భాగాలుగా - Udayam Digital
'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి టైటిల్ రోల్ పోషిస్తున్న చారిత్రక చిత్రం ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ రెండు భాగాలుగా రానుంది. సందీప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ యాక్షన్ డ్రామాను చిత్రబృందం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోంది. మరాఠా యోధుడి జీవితాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించేందుకు దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ రెండు భాగాలను ప్లాన్ చేశారు. మొదటి భాగాన్ని 2028లో, రెండో భాగాన్ని 2029లో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా, షెఫాలి షా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Comments

G
Loading comments...