Back to feed




సింహాద్రి అప్పన్న అంతరాలయ దర్శనాలపై ఆంక్షలు
Vani Kola Jun 05, 2026 7:07 AM విశాఖపట్నం 3 viewsabout 2 hours ago

సింహాచలం దేవాలయంలో శని, ఆదివారాల్లో జరిగే స్వర్ణ పుష్పార్చన కారణంగా అంతరాలయ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఈవో వెంకటరావు తెలిపారు. ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు భక్తులకు అంతరాలయ దర్శనం లభించదు.
ఈ ప్రత్యేక పూజల అనంతరం రద్దీని బట్టి తదుపరి దర్శనాలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని దేవస్థానం కోరింది.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: సీఎం చంద్రబాబు
16 minutes ago
ఆంధ్రప్రదేశ్
ఏపీలో రాజ్యసభ సీట్ల పంపకం: టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి
39 minutes ago
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నంలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల వర్క్షాప్ ప్రారంభం
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్