Back to feed
30న రైతు భరోసా నిధుల విడుదల
Rashmi Jun 18, 2026 9:36 AM హైదరాబాద్ 1 viewsabout 3 hours ago

తెలంగాణ ప్రభుత్వం వానాకాలం రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిరలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో రైతుల నిరీక్షణకు తెరపడింది. సాగుకు అవసరమైన ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంపై వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
Comments
Loading comments...



