Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే లక్ష్యం

Follow Udayam on Google
Harika Jun 19, 2026 2:03 PM జగిత్యాలGeneral
రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే లక్ష్యం - Udayam
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడటమే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురిలో రాహుల్ జన్మదిన వేడుకల సందర్భంగా మాట్లాడుతూ, దేశ ఐక్యత కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...