Back to feed
నాణ్యమైన విత్తనాలు, ఎరువులే లక్ష్యం
Harika Jun 19, 2026 8:27 AM ఆసిఫాబాద్ 1 viewsabout 4 hours ago

ఆసిఫాబాద్ మండలంలో కలెక్టర్ కె. హరిత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విత్తన విక్రయాల్లో నిబంధనలు పాటించని దుకాణదారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్టాక్ రిజిస్టర్లను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందాలని, నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Comments
Loading comments...



