Back to feed




పోలీసుల తీరుపై నెటిజన్ల ఫైర్
Ravi Singh May 26, 2026 5:45 AM అల్ ఇండియా 19 views1 day ago

తమిళనాడులోని కోయంబత్తూర్లో పదేళ్ల చిన్నారి హత్యాచార ఘటనపై పోలీసులు నిర్వహించిన ప్రెస్మీట్ తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇంతటి దారుణమైన, తీవ్రమైన విషాద అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు సీనియర్ పోలీస్ అధికారులు నవ్వుతూ, సరదాగా జోకులు వేసుకుంటూ కనిపించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఘోర నేరంపై ప్రెస్మీట్ పెట్టి పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Comments
Loading comments...
Related Articles

వైరల్ వార్తలు
ఆదిలాబాద్లో దొంగల బీభత్సం
about 14 hours ago
వైరల్ వార్తలు
మెటాలో చైనా ఉద్యోగుల ఆధిపత్యంపై మాజీ ఇంజినీర్ సంచలన ఆరోపణలు
3 days ago
వైరల్ వార్తలు
ప్రపంచవ్యాప్తంగా ఎబోలా కలకలం: 'పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ'గా ప్రకటించిన WHO..!
4 days ago
వైరల్ వార్తలు