Back to feed




నీట్ ఒత్తిడి: విద్యార్థిని ఆత్మహత్య
Priya Singh Jun 04, 2026 10:13 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

మధ్యప్రదేశ్కు చెందిన ఆకాంక్ష చతుర్వేది (18) అనే విద్యార్థిని 'నీట్' పేపర్ లీకేజీ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. తాను పరీక్ష బాగా రాసినప్పటికీ, మళ్లీ రాయాల్సి వస్తుందేమోననే ఆందోళనతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది.
కూతురిని డాక్టర్ చదివించేందుకు ఆమె తండ్రి రూ. 3 లక్షల అప్పు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, ప్రస్తుతం మధ్యప్రదేశ్లో రాజకీయ దుమారం రేపుతోంది.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
దీదీకి షాక్: మేయర్ పదవికి కృష్ణా చక్రవర్తి గుడ్బై
2 minutes ago
జాతీయ
సైబర్ మోసాలకు బ్రేక్: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
about 1 hour ago
జాతీయ
బెంగాల్ రాజకీయాల్లో కుదుపు: సీఎంతో టీఎంసీ ఎమ్మెల్యే భేటీ
about 1 hour ago
జాతీయ