వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్కు చెందిన ఆకాంక్ష చతుర్వేది (18) అనే విద్యార్థిని 'నీట్' పేపర్ లీకేజీ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. తాను పరీక్ష బాగా రాసినప్పటికీ, మళ్లీ రాయాల్సి వస్తుందేమోననే ఆందోళనతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది.
కూతురిని డాక్టర్ చదివించేందుకు ఆమె తండ్రి రూ. 3 లక్షల అప్పు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, ప్రస్తుతం మధ్యప్రదేశ్లో రాజకీయ దుమారం రేపుతోంది.
Comments
Loading comments...

