Back to feed
ఆసిఫాబాద్లో దంపతుల అనుమానాస్పద మృతి
Anusha Jun 18, 2026 10:11 AM కొమరంభీమ్ ఆసిఫాబాద్ 2 viewsabout 3 hours ago

కొమురం భీమ్ జిల్లాలో రాజు, సునీత దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇంటి వరండాలో నిద్రిస్తున్న వారిని కోడలు లేపే ప్రయత్నం చేయగా, అప్పటికే వారు మరణించి ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది.
పాత గొడవల వల్లనే హత్య జరిగి ఉండవచ్చని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు క్లూస్ టీమ్తో ఆధారాలను సేకరిస్తూ, దర్యాప్తును వేగవంతం చేశారు.
Comments
Loading comments...



