వార్తలకు తిరిగి వెళ్లండి

సోమనాథ్ దివ్యక్షేత్ర పునఃప్రతిష్ఠాపన జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న అమృత మహోత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ చారిత్రాత్మక వేడుకల్లో భాగంగా ప్రధాని ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్ హోదాలో ఆయన ఉత్సవాల విశిష్టతను కొనియాడారు.
Comments
Loading comments...

