Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే భరోసా

Harika Jun 19, 2026 9:38 AM కరీంనగర్ 4 viewsabout 2 hours ago
ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే భరోసా - Udayam Digital
చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరుతూ, బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం, పార్టీ తరఫున బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...