Back to feed




చిన్నారి మిస్సింగ్: అసత్య ప్రచారాలపై హోంమంత్రి వార్నింగ్
Vikram Jun 17, 2026 11:11 AM అమరావతి 2 viewsabout 4 hours ago

తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. పాప ఆచూకీ కోసం పోలీసులు క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారని, కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.
పాప మిస్సింగ్ ఘటనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారికి ఆమె గట్టి హెచ్చరిక జారీ చేశారు. తప్పుడు వార్తలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని అనిత స్పష్టం చేశారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు: రేపే విడుదల
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్
అమరావతి ఓఆర్ఆర్కు భారీ కోతలు: ప్రభుత్వం మేల్కొనాలి
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్
డీఎస్సీ చర్చకు సిద్ధం: జగన్కు లోకేశ్ సవాల్
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్