వార్తలకు తిరిగి వెళ్లండి

తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. పాప ఆచూకీ కోసం పోలీసులు క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారని, కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.
పాప మిస్సింగ్ ఘటనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారికి ఆమె గట్టి హెచ్చరిక జారీ చేశారు. తప్పుడు వార్తలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని అనిత స్పష్టం చేశారు.
Comments
Loading comments...

