Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానికి 11 ఏళ్ల చిన్నారి లేఖ: నేపాల్‌లో ఇళ్ల కూల్చివేతలపై రచ్చ

Follow Udayam on Google
Ravi Shukla May 15, 2026 11:20 AM జాతీయంGeneral
ప్రధానికి 11 ఏళ్ల చిన్నారి లేఖ: నేపాల్‌లో ఇళ్ల కూల్చివేతలపై రచ్చ - Udayam
నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలో ఆక్రమణల తొలగింపు చర్యలపై రాధిక అనే 11 ఏళ్ల బాలిక ప్రధానికి రాసిన లేఖ వైరల్‌గా మారింది. "మీకే ఓటు వేసిన మా ఇల్లు ఎందుకు కూల్చారు, ఇప్పుడు ఎక్కడ చదువుకోవాలి?" అని ఆమె ప్రశ్నించింది. ఇక్కడ దాదాపు 4 వేల ఇళ్లను కూల్చివేయడంతో 15 వేల మంది రోడ్డున పడ్డారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. పునరావాసం కల్పించకుండా ఇళ్లను తొలగించరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Comments

G
Loading comments...