వార్తలకు తిరిగి వెళ్లండి

తాను భారత్కు తిరిగి రాబోవడం లేదని, అక్కడ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ స్పష్టం చేశారు. 17 ఏళ్లుగా తనను కోర్టుకు తీసుకెళ్లలేదని, తనపై ఒక్క క్రిమినల్ కేసు కూడా రుజువు కాలేదని లండన్ పాడ్కాస్ట్లో పేర్కొన్నారు.
తాను చట్టానికి భయపడి పారిపోలేదని, 'పరారీలో ఉన్న వ్యక్తి' అన్న ముద్రను ఖండిస్తున్నానని చెప్పారు. మీడియానే తన ప్రతిష్టను దెబ్బతీసిందన్నారు. 2010 నుంచి లండన్లో ఉంటున్న ఆయనపై మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Loading comments...

