Back to feed
చిన్నారులను పరామర్శించిన కేటీఆర్, హరీష్ రావు
Anusha Jun 18, 2026 11:35 AM సిరిసిల్ల 6 viewsabout 1 hour ago

సిరిసిల్లలో పానీపూరి తిని అస్వస్థతకు గురైన 31 మంది చిన్నారులను కేటీఆర్, హరీష్ రావు ఆసుపత్రిలో పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నేతలు, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు.
ఈ ఘటన జరిగినప్పటి నుండి బాధితుల పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని నేతలు తెలిపారు. వీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...



