Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసముద్రం మార్కెట్లో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం ధర రికార్డు

Follow Udayam on Google
Harika Jun 19, 2026 2:00 PM మహబూబాబాద్ General
కేసముద్రం మార్కెట్లో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం ధర రికార్డు - Udayam
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం జరిగిన ఈ-వేలంలో క్వింటాకు గరిష్ఠంగా రూ.3,236 ధర నమోదై, ఈ సీజన్‌లోనే ఆల్‌టైం రికార్డును నెలకొల్పింది. గత బుధవారం సగటున రూ.2,589 ఉన్న ధర, తాజాగా రూ.2,721కి పెరగడం విశేషం. మంచి ధర లభిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...