Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఐరాస నివేదికపై భారత్ తీవ్ర ఆగ్రహం

Rohit Jun 16, 2026 6:55 AM అల్ ఇండియా 4 viewsabout 3 hours ago
ఐరాస నివేదికపై భారత్ తీవ్ర ఆగ్రహం - Udayam Digital
ఐరాస భద్రతా మండలి సంస్కరణల నివేదిక పక్షపాతంగా ఉందని భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శాశ్వత సభ్యత్వాల పెంపుపై ప్రపంచవ్యాప్త మద్దతును ఈ ‘ఎలిమెంట్స్ పేపర్’లో విస్మరించారని అంబాసిడర్ హరీష్ పర్వతనేని మండిపడ్డారు. కేవలం తాత్కాలిక సభ్య దేశాల సంఖ్యను పెంచాలనే నివేదికలోని ప్రతిపాదనను భారత్ వ్యతిరేకిస్తోంది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం దశాబ్దాలుగా జరుగుతున్న డిమాండ్లను ఈ ముసాయిదా పట్టించుకోలేదని భారత్ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...