Back to feed




ఐఐటీ పట్నాలో విషాదం: విద్యుదాఘాతంతో హైదరాబాద్ విద్యార్థి మృతి
Kiran May 09, 2026 6:25 PM హైదరాబాద్ 0 viewsabout 1 hour ago

బిహార్లోని ఐఐటీ పట్నాలో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న హైదరాబాద్కు చెందిన హర్షిత్ రాజ్ ప్రమాదవశాత్తు మరణించారు. శనివారం ఉదయం క్యాంపస్లో క్రికెట్ ఆడుతుండగా, పొరపాటున విద్యుత్ స్తంభాన్ని తాకడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
చందానగర్కు చెందిన విద్యార్థి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బద్రన్ బుడ్గామ్లో 'సమన్ బాల్' సాంస్కృతిక ఉత్సవం ప్రారంభం!
about 1 hour ago
జాతీయ
పూంచ్లో జాతీయ లోక్ అదాలత్: 200లకు పైగా కేసులు పరిష్కారం!
about 1 hour ago
జాతీయ
ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే కాళీఘాట్ ఆలయానికి బెంగాల్ సీఎం
about 2 hours ago
జాతీయ