Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పటాసుల ఫ్యాక్టరీలో పేలుడు: ముగ్గురు మృతి

Follow Udayam on Google
Anjali Puri May 14, 2026 2:38 PM జాతీయంGeneral
పటాసుల ఫ్యాక్టరీలో పేలుడు: ముగ్గురు మృతి - Udayam
మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో అక్రమ పటాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను దేవాస్, ఇండోర్ ఆస్పత్రులకు తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...