Back to feed
వీణా విజయన్పై ఈడీ విచారణ
Ravi Jun 18, 2026 5:56 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణను ఈడీ అధికారులు బుధవారం విచారించారు. వివాదాస్పద మైనింగ్ సంస్థ నుంచి ఆమె సంస్థకు అందిన అనుమానాస్పద లావాదేవీలపై ఈ మేరకు కేసు నమోదు చేశారు.
ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగింది. ఈ క్రమంలో ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఆమె నుంచి కీలక వివరాలు సేకరించినట్లు సమాచారం.
Comments
Loading comments...



