Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పెట్రో ధరలపై కేంద్రం కీలక వ్యాఖ్య

Rohit Jun 18, 2026 5:54 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
పెట్రో ధరలపై కేంద్రం కీలక వ్యాఖ్య - Udayam Digital
ముడి చమురు ధరలు తగ్గుతున్నా, భారత్‌లో ఇంధన ధరలను వెంటనే తగ్గించలేమని కేంద్ర మంత్రి సురేశ్ గోపీ స్పష్టం చేశారు. రవాణా రద్దీ కారణంగా చమురు సరఫరాకు సమయం పడుతుందని ఆయన తెలిపారు. గతంలో ధరల భారాన్ని కేంద్రమే భరించి రూ. 12 వేల కోట్ల నష్టపోయిందని పేర్కొన్నారు. అప్పుడు ఏ రాష్ట్రం కూడా ఎక్సైజ్ సుంకం తగ్గించేందుకు సహకరించలేదని ఆయన గుర్తు చేశారు.

Comments

G
Loading comments...