Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తెలంగాణలో డిజిటల్ క్యాబినెట్ ప్రారంభం

Ravish Jun 18, 2026 9:02 AM హైదరాబాద్ 0 viewsabout 4 hours ago
తెలంగాణలో డిజిటల్ క్యాబినెట్ ప్రారంభం - Udayam Digital
తెలంగాణ మంత్రివర్గ సమావేశాల నిర్వహణకు ఇకపై ‘ఈ-క్యాబినెట్‌’ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో భాగంగా మంత్రులకు ప్రత్యేక ట్యాబ్‌లను అందజేశారు. దీనివల్ల నిర్ణయాలు, ఫైళ్లు పూర్తిగా డిజిటల్‌ రూపంలో సురక్షితంగా అందుబాటులో ఉంటాయి. ఈ సాఫ్ట్‌వేర్ కోసం రూ. 2 కోట్లు ఖర్చవుతుందని ఐటీ శాఖ అంచనా వేసింది. ఎన్‌ఐసీకి మొదటి విడతగా రూ. 20 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీనివల్ల పాలనలో గోప్యత, పారదర్శకత మరింత పెరుగుతాయి.

Comments

G
Loading comments...