Back to feed
ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: వంటమనిషి అరెస్ట్
Rajdeep Sardesai Jun 06, 2026 10:11 AM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago

ఢిల్లీ మాల్వీయ నగర్లో 21 మంది మరణానికి కారణమైన అగ్నిప్రమాద కేసులో పోలీసులు హోటల్ వంటమనిషితో పాటు మరికొందరిని అరెస్టు చేశారు. విచారణలో వంటమనిషి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు తేలింది. ఈ ఘటనలో 13 మంది విదేశీయులతో సహా మొత్తం 21 మంది సజీవ దహనమయ్యారు.
గత బుధవారం జరిగిన ఈ ఘోర ప్రమాద ఘటనపై పోలీసులు ఇప్పటికే హోటల్ యజమాని లవ్కేశ్ బజాజ్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
Comments
Loading comments...

