Back to feed
కొత్తూరులో 10 ఆవుల మృతి
Harika Jun 19, 2026 9:18 AM రంగారెడ్డి 1 viewsabout 3 hours ago

రంగారెడ్డి జిల్లా కొత్తూరులో 10 ఆవులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. తాగునీటిలో యూరియా కలపడం వల్లే ఇవి చనిపోయాయని యజమాని ఆరోపించారు.
ఘటన తర్వాత పశువుల సంరక్షకుడు పరారీ కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నారు.
Comments
Loading comments...



