Back to feed
బొల్లా బ్రహ్మనాయుడు కస్టడీ: మౌనంతో బుకాయించిన నేత
Nidhi Jun 18, 2026 11:06 AM హైదరాబాద్ 5 viewsabout 2 hours ago

ఫేక్ జీవో కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి మూడు రోజుల కస్టడీ ముగిసింది. రూ.1000 కోట్ల భూమి అక్రమ వ్యవహారాలపై అధికారులు ప్రశ్నించగా, తనకు ఏమీ తెలియదంటూ ఆయన సమాధానాలు దాటవేశారు.
విచారణలో బ్రహ్మనాయుడు ఏమాత్రం సహకరించలేదని, ఐదుగురు నిందితులు వెల్లడించిన ఆధారాలను సైతం ఆయన కొట్టిపారేశారని తెలుస్తోంది. కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయనను రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు.
Comments
Loading comments...



