Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

చుంచుపల్లిలో ఆధార్ ధ్రువీకరణ

Harika Jun 19, 2026 10:17 AM భద్రాద్రి కొత్తగూడెం 5 viewsabout 2 hours ago
చుంచుపల్లిలో ఆధార్ ధ్రువీకరణ - Udayam Digital
చుంచుపల్లిలో పింఛన్ లబ్ధిదారుల ఆధార్ అథెంటిఫికేషన్ ప్రక్రియ 83 శాతం పూర్తయిందని ఎంపీడీఓ సుభాషిణి తెలిపారు. అర్హులైన మిగిలిన లబ్ధిదారులు ఈ నెల 22వ తేదీలోపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆమె సూచించారు. నడవలేని వృద్ధుల కోసం సిబ్బంది నేరుగా ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని వెల్లడించారు.

Comments

G
Loading comments...