Back to feed




2.5 కోట్ల సీడ్ బాల్స్ లక్ష్యం
Meera Singh Jun 05, 2026 6:32 AM అమరావతి 3 viewsabout 3 hours ago

ఈ నెల 15లోపు రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో కలిసి ఈ బాల్స్ తయారు చేశారు.
మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో వీటిని వెదజల్లుతామని పవన్ పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: సీఎం చంద్రబాబు
15 minutes ago
ఆంధ్రప్రదేశ్
ఏపీలో రాజ్యసభ సీట్ల పంపకం: టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి
39 minutes ago
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నంలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల వర్క్షాప్ ప్రారంభం
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్