Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం; అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు.

Udayam Digital Staff Apr 20, 2026 10:16 AM తిరుపతి 8 views19 days ago
శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం; అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు. - Udayam Digital
శ్రీవారిమెట్టు కాలినడక మార్గంలో చిరుత సంచారం భక్తులలో కలకలం రేపింది. సరస్వతీ మండపం వద్ద చిరుతను గుర్తించిన భక్తులు విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు శబ్దం చేయడంతో ఆ చిరుత అడవిలోకి పారిపోయింది. ప్రమాదాల నివారణకు భక్తులు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. అప్రమత్తంగా ఉన్న విజిలెన్స్ సిబ్బంది పాదచారుల భద్రత కోసం మార్గంలో నిరంతరం నిఘా ఉంచారు.

Comments

G
Loading comments...