Back to feed
మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్న సీఎం రేవంత్; రైతు భరోసా నిధుల విడుదల.
Udayam Digital Staff Apr 20, 2026 7:28 AM హైదరాబాద్ 12 views19 days ago

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి, జరుగుతున్న పునరుద్ధరణ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై అధికారులతో ఆయన కీలక సమీక్ష నిర్వహించనున్నారు.
అలాగే కాళేశ్వరంలో నూతన ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి, నస్తూర్పల్లిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం రైతుల ప్రయోజనాల కోసం రెండో విడత రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేస్తారు.
Comments
Loading comments...



