Back to feed




దేవాలయాలుBreaking
చార్ధామ్ ఆలయాల్లో పెరిగిన పూజా రుసుములు; రూ.11 లక్షలతో 'మెగా స్పెషల్ పూజ' ప్రారంభం.
Udayam Digital Staff Apr 13, 2026 7:25 AM అల్ ఇండియా 5 views26 days ago

హిమాలయాల్లో చార్ధామ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ పూజా రుసుములను 5 నుండి 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం అన్ని రకాల సేవలతో కూడిన రూ.11 లక్షల మెగా స్పెషల్ పూజ ప్యాకేజీని కూడా కొత్తగా ప్రవేశపెట్టింది.
ఈ నెల 19న అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకోనున్నాయి. అనంతరం ఏప్రిల్ 22న కేదార్నాథ్, 23న బద్రీనాథ్ దర్శనాలు ప్రారంభం కానున్నాయని, భక్తులు ఈ మార్పులను గమనించాలని ఆలయ అధికారులు సూచించారు.
Comments
Loading comments...
Related Articles

దేవాలయాలు
భక్తజన సంద్రం.. కేదార్నాథ్ ధామ్ ద్వారాలు ఓపెన్!
about 21 hours ago
దేవాలయాలు
యాదగిరిగుట్టలో వైభవంగా జయంతి వేడుకలు
9 days ago
దేవాలయాలు
అంజన్న క్షేత్రానికి అరుదైన కీర్తి: నీతి ఆయోగ్ ‘దివ్యభారత్’లో కొండగట్టు!
9 days ago
దేవాలయాలు