Back to feed
కోయంబత్తూరులో ఎన్డీయే తరఫున చంద్రబాబు ప్రచారం; నదుల అనుసంధానంపై కీలకాంశాలు.
Udayam Digital Staff Apr 20, 2026 9:50 AM అమరావతి 9 views19 days ago

తమిళనాడు కోయంబత్తూరులో ఎన్డీయే తరఫున ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేశారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ స్నేహాన్ని, తెలుగు గంగ ప్రాజెక్టును గుర్తుచేస్తూ, తమిళనాడుతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
గోదావరి, కృష్ణ, కావేరి నదుల అనుసంధానం ప్రధాని మోదీతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రగతి, తమిళుల ప్రయోజనాలు కేవలం ఎన్డీయేతోనే సాధ్యమని, అభివృద్ధి కోసం ఎన్డీయేకే ఓటు వేయాలని చంద్రబాబు కోరారు.
Comments
Loading comments...



