Back to feed
కేసీఆర్పై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు: కిషన్ రెడ్డి
Udayam Digital Staff Apr 23, 2026 9:14 AM హైదరాబాద్ 5 views16 days ago

కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా చర్యలు తీసుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్పై చర్యలు తీసుకునే దమ్ము లేకే రేవంత్ తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
‘మోటార్లకు మీటర్లు’ అంటూ కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఆ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Loading comments...



