Back to feed
ఎమ్మెల్యేలపై కోపమే బీఆర్ఎస్ ఓటమికి కారణం: కేటీఆర్
Udayam Digital Staff Apr 29, 2026 9:19 AM హైదరాబాద్ 12 views10 days ago

ఎమ్మెల్యేల పట్ల ఉన్న కోపంతోనే కేసీఆర్ ఓడిపోయారని కేటీఆర్ విశ్లేషించారు. పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ వీడటం షాకింగ్గా ఉందన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని ఆయన పేర్కొన్నారు.
రైతుబంధుపై విమర్శలు వచ్చినా కేసీఆర్ ఆపలేదన్నారు. ప్రజలు తొందరపడి ఓటు వేసి, ఇప్పుడు అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్లు ఇబ్బంది పడుతున్నారని, ప్రస్తుత ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
Comments
Loading comments...



