Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సింగిల్ ఛార్జ్‌తో 517 కి.మీ! మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ సరికొత్త ఎలక్ట్రిక్ MPV ఫీచర్లు అదిరిపోయాయి..

Udayam Digital Staff Apr 16, 2026 5:25 AM అల్ ఇండియా 6 views23 days ago
సింగిల్ ఛార్జ్‌తో 517 కి.మీ! మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ సరికొత్త ఎలక్ట్రిక్ MPV ఫీచర్లు అదిరిపోయాయి.. - Udayam Digital
వియత్నాంకు చెందిన ప్రముఖ విద్యుత్ వాహన సంస్థ విన్‌ఫాస్ట్, సరికొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ ఎంపీవీ 'VF MPV 7'ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఏడు సీట్ల సామర్థ్యం కలిగిన ఈ కారు ధరను రూ.24.49 లక్షలుగా (ఎక్స్‌-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 517 కిలోమీటర్ల మేర ప్రయాణించగలదని సంస్థ వెల్లడించింది. భారతీయ ఈవీ మార్కెట్లో పట్టు సాధించేందుకు విన్‌ఫాస్ట్ ఈ ఏడాది ద్వితీయార్థంలో విద్యుత్ ద్విచక్ర వాహనాలను కూడా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

Comments

G
Loading comments...