Back to feed




పేటీఎం బ్యాంకింగ్ ముగింపు: ఆర్బీఐ లైసెన్స్ రద్దు వెనుక అసలేం జరిగింది?
Udayam Digital Staff Apr 25, 2026 4:42 AM అల్ ఇండియా 5 views14 days ago

డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ లైసెన్సును ఆర్బీఐ రద్దు చేసింది. నిబంధనల తీవ్ర ఉల్లంఘన, డిపాజిటర్ల ప్రయోజనాలకు భంగం కలిగించినందున ఈ కఠిన చర్య తీసుకున్నారు. ఏప్రిల్ 24 నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. బ్యాంకును పూర్తిగా మూసివేసేందుకు ఆర్బీఐ హైకోర్టును ఆశ్రయించనుంది.
గత రెండేళ్లుగా సాగుతున్న ఆంక్షల నేపథ్యంలో, ఆర్బీఐ తీసుకున్న ఈ కీలక నిర్ణయం ప్రస్తుతం దేశీయ డిజిటల్ ఆర్థిక రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Comments
Loading comments...
Related Articles

బిజినెస్
చమురు సంస్థలకు భారీ నష్టాలు: నెలకు రూ.30,000 కోట్ల భారం!
less than a minute ago
బిజినెస్
ఫెరారీని దాటిన రాయల్ ఎన్ఫీల్డ్!
32 minutes ago
బిజినెస్
పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు!
about 1 hour ago
బిజినెస్