Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ట్రంప్ శాంతి చర్చల ప్రకటనతో మార్కెట్లలో జోష్; 1200 పాయింట్లకు పైగా సెన్సెక్స్.

Udayam Digital Staff Apr 15, 2026 5:09 AM అల్ ఇండియా 12 views24 days ago
ట్రంప్ శాంతి చర్చల ప్రకటనతో మార్కెట్లలో జోష్; 1200 పాయింట్లకు పైగా సెన్సెక్స్. - Udayam Digital
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి చర్చల ప్రకటన చేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా ఎగబాకగా, నిఫ్టీ 24,000 మార్కును దాటి ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 95 డాలర్ల దిగువకు పడిపోవడం మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఐటీ, ఫైనాన్స్ రంగాల షేర్లు రాణిస్తుండగా, యుద్ధం ముగింపు దశకు చేరుకుందన్న సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా సానుకూల పవనాలను సృష్టించాయి.

Comments

G
Loading comments...