Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఐపీఓకి జియో సిద్ధం.. ఇన్వెస్టర్ల కళ్లన్నీ ఇక అంబానీపైనే!

Udayam Digital Staff Apr 17, 2026 12:04 PM అల్ ఇండియా 15 views22 days ago
ఐపీఓకి జియో సిద్ధం.. ఇన్వెస్టర్ల కళ్లన్నీ ఇక అంబానీపైనే! - Udayam Digital
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి వచ్చే మే నెలలో సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించనున్నట్లు సమాచారం. గతేడాది చివరి త్రైమాసిక గణాంకాలతో పబ్లిక్‌ ఇష్యూకి రావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తొలుత వాయిదా పడిన ఈ ప్రక్రియ ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకుంది. మార్చి నాటి తాజా ఆర్థిక ఫలితాలతో పత్రాలు దాఖలు చేసి, ఐపీఓ దిశగా జియో అడుగులు వేస్తోంది.

Comments

G
Loading comments...