Back to feed
యూట్యూబర్ రమా నందన దంపతులపై కేసు: వీసాల పేరుతో మోసం
Priya Verma Jun 05, 2026 8:50 AM ఎన్టీఆర్ జిల్లా 4 viewsabout 2 hours ago

లండన్లో వీసా రెన్యూవల్ చేస్తామని నమ్మించి, ఓ వ్యక్తి నుంచి రూ. 15 లక్షలు వసూలు చేసి మోసం చేసిన కేసులో ప్రముఖ యూట్యూబర్ రమా నందన, ఆమె భర్త మరియు అత్తమామలపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో బాధితుడిని నమ్మించి నిందితులు ఈ దందాకు పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...