Back to feed
జాతీయBreaking
ఆధార్ వినియోగంపై సుప్రీంకోర్టు నోటీసులు
Deepa Jun 16, 2026 7:29 AM అల్ ఇండియా 6 viewsabout 1 hour ago

ఆధార్ను కేవలం గుర్తింపు ధృవీకరణకే పరిమితం చేయాలని దాఖలైన పిటిషన్పై స్పందించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఆధార్ను పౌరసత్వానికి, నివాస ధృవీకరణకు వాడటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఓటర్ల జాబితాలో అనర్హులను చేర్చే ప్రమాదం ఉందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఫారమ్-6 ప్రక్రియ సరిగ్గా లేదని పేర్కొన్న కోర్టు, ఈ అంశంపై సమగ్ర వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
Comments
Loading comments...



