Back to feed




పవన్ కళ్యాణ్ను పరామర్శించనున్న ప్రధాని మోదీ
Sailesh May 09, 2026 5:22 PM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago

ప్రధాని నరేంద్ర మోదీ రేపు సాయంత్రం 4 గంటలకు మాదాపూర్లోని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి విచ్చేయనున్నారు. అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ను పరామర్శించడంతో పాటు, రాజకీయ పరిణామాలు, ఏపీ అభివృద్ధిపై కూడా చర్చించే అవకాశముంది.
ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా అక్కడికి వస్తుండటం విశేషం. ప్రధాని పర్యటన దృష్ట్యా ఎస్పీజీ (SPG) ఆధ్వర్యంలో మాదాపూర్ పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
ప్రధాని పర్యటనలో సీఎం రేవంత్.. కేంద్రం కీలక ఆహ్వానం!
about 1 hour ago
తెలంగాణ
బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసుపై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు
about 2 hours ago
తెలంగాణ
ఎలుకల మందు తాగి ఆటో నడిపిన డ్రైవర్!
about 2 hours agoతెలంగాణ