Back to feed
భారత్ ఏఐ లీడర్గా ఎదగాలి: ముఖేష్ అంబానీ
Ravi Jun 19, 2026 10:14 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

భారతదేశం కేవలం ఏఐ వినియోగదారుగా కాకుండా గ్లోబల్ లీడర్గా ఎదగాలని ముఖేష్ అంబానీ ఆకాంక్షించారు. రిలయన్స్ ఏజీఎమ్ సమావేశంలో ఆయన తన ఏఐ వ్యూహాన్ని వెల్లడించారు.
అందరికీ అందుబాటులో ఉండే శక్తివంతమైన, నమ్మదగిన ఏఐని రూపొందిస్తామని అంబానీ హామీ ఇచ్చారు. జియో తరహాలో ఏఐ సేవలను ప్రతి ఒక్కరికీ చేరవేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Comments
Loading comments...



