Back to feed




మే నెలలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు
Rohan Gupta Jun 01, 2026 9:53 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago

దేశంలో మే నెల జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ నెలలో రూ.1.94 లక్షల కోట్ల స్థూల రాబడి నమోదైంది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే జీఎస్టీ వసూళ్లలో 3.2 శాతం వృద్ధి కనిపించింది.
దిగుమతులపై పన్ను వసూళ్లు 19.1 శాతం పెరిగాయి. ఏప్రిల్, మే నెలల మొత్తం వసూళ్లు 6.2 శాతం వృద్ధితో రూ.4.37 లక్షల కోట్లకు చేరాయని కేంద్రం వెల్లడించింది.
Comments
Loading comments...
Related Articles

ఆర్థిక వ్యవస్థ
ఆర్థిక వేగంపై నీలినీడలు: 6.6 శాతానికే భారత్ వృద్ధి పరిమితం?
25 days ago
ఆర్థిక వ్యవస్థ
వచ్చే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..? ఎంతంటే..?
about 1 month ago
ఆర్థిక వ్యవస్థ
వడ్డీ రేట్లు పెరగవు.. లోన్ తీసుకున్న వారికి ఆర్బీఐ ఊరట!
about 2 months ago
ఆర్థిక వ్యవస్థ