Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మే నెలలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు

Follow Udayam on Google
Rohan Gupta Jun 01, 2026 3:23 PM జాతీయంఆర్థిక వ్యవస్థ
మే నెలలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు - Udayam
దేశంలో మే నెల జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ నెలలో రూ.1.94 లక్షల కోట్ల స్థూల రాబడి నమోదైంది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే జీఎస్టీ వసూళ్లలో 3.2 శాతం వృద్ధి కనిపించింది. దిగుమతులపై పన్ను వసూళ్లు 19.1 శాతం పెరిగాయి. ఏప్రిల్, మే నెలల మొత్తం వసూళ్లు 6.2 శాతం వృద్ధితో రూ.4.37 లక్షల కోట్లకు చేరాయని కేంద్రం వెల్లడించింది.

Comments

G
Loading comments...