Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారానికి బ్యాంకింగ్ ముడి; కొత్త పథకంపై కేంద్రం కసరత్తు

అశ్విని దేవి Jul 03, 2026 9:32 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
బంగారానికి బ్యాంకింగ్ ముడి; కొత్త పథకంపై కేంద్రం కసరత్తు - Udayam Digital
భారతీయ కుటుంబాలు, గుడులలో నిరుపయోగంగా ఉన్న సుమారు 25,000 టన్నుల బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇందుకోసం 'గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్' (GMS)లో జ్యువెలరీ వ్యాపారులను భాగస్వామ్యం చేయాలని యోచిస్తోంది. దిగుమతులను తగ్గించి, రూపాయి విలువను కాపాడటం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. నమ్మకం, మౌలిక వసతులు ఉన్న జ్యువెలర్ల ద్వారా ఈ పథకాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Comments

G
Loading comments...