Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భాగస్వామ్య సంస్థపై చర్యలకు అమెజాన్ సిద్ధం

రవళి దేవి Jul 02, 2026 10:57 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
భాగస్వామ్య సంస్థపై చర్యలకు అమెజాన్ సిద్ధం - Udayam Digital
ఉత్తరాఖండ్‌లోని 'ఎమ్ అండ్ ఎమ్ లాజిస్టిక్స్' సంస్థలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించారు. ఈ ప్రమాదంపై పోలీసుల విచారణ పూర్తి కాగానే సదరు డెలివరీ పార్ట్‌నర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని అమెజాన్ ప్రకటించింది. ఈ భవనంలో కనీస అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు లేవని ప్రాథమిక నివేదికలో తేలింది. పని ప్రదేశాల్లో భద్రతా లోపాలపై సమగ్ర విచారణ జరపాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Comments

G
Loading comments...