వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా-ఇరాన్ చర్చల సానుకూలతతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలకు తెరదించాయి. ఫార్మా, ఐటీ రంగాల జోరుతో సూచీలు భారీగా పుంజుకున్నాయి.
సెన్సెక్స్ 639 పాయింట్లు ఎగిసి 77,303 వద్ద, నిఫ్టీ 194 పాయింట్లు లాభపడి 24,092 వద్ద స్థిరపడ్డాయి. సన్ఫార్మా, రిలయన్స్ షేర్లు ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరల ప్రభావం గమనించవచ్చు.
Comments
Loading comments...

