Back to feed
లాభాల్లో ముగిసిన సూచీలు.. రికార్డు కనిష్ఠానికి రూపాయి!
Udayam Digital Staff May 04, 2026 10:55 AM అల్ ఇండియా 4 views5 days ago

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు మరియు అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 355 పాయింట్లు పెరిగి 77,269 వద్ద, నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 24,119 వద్ద స్థిరపడ్డాయి.
అదానీ పోర్ట్స్, రిలయన్స్ వంటి సంస్థలు రాణించగా, ఐటీ స్టాక్స్ స్వల్పంగా నష్టపోయాయి. మరోవైపు రూపాయి విలువ 95.08 వద్ద ఆల్టైమ్ కనిష్ఠానికి చేరగా, ముడి చమురు ధర 113 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
Comments
Loading comments...



